• 500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో కాపాడుకున్నారు. ఆమె బరువుకు కారణం చేరి యాట్రిక్ ఇన్ఫెక్షన్ అన్నారు. వైద్యులు అంచేతనంగా అయిపొయింది ఏమాన్. షాయ్ మా ఏమాన్ చెల్లెలు అక్క కోసం ఎందరో వైద్యులను సంప్రదించింది . అలా భారత్ లో ప్రసిద్ధ బేరియా ట్రెక్ సర్జన్ ముఫ్ జల్ లాక్టా వాలా ను కలిసింది. నేను ఏమాను బరువు తగ్గించగలనన్నారాయన ఇండియా వచ్చేందుకు ఈజిప్ట్ అధికారులు నిరాకరించటంతో డాక్టర్ లాక్టావాలా మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో వీసా తెప్పించారు. ఏమాన్ తరలింపుకే 83 లక్షల రూపాయల ఖర్చయింది. ఏమాన్ తల్లి టైలరు అక్క కోసం ఇంత కష్టము పది ఆమెను ఇండియా చేర్చింది . ఈ పదిరోజుల్లో 30 కేజీల బరువు తగ్గించారు వైద్యులు. ఇప్పుడు తేలికగా నిద్ర పోగలుగుతోంది ఏమాన్. ఇప్పుడు రెండు విషయాలు ఏమాన్ కు ఎంత ప్రేమ జీవితం పైన అలాగే మన భారత్ లో ఎంత మంది వైద్యులున్నారు.

    అక్క ప్రాణం కోసం చెల్లెలి ఆరాటం

    500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి…

  • సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. కానీ పండ్ల రసాలు కార్బోహైడ్రేట్స్ చక్కెరలుంటాయి. కనుక పిల్లల్లకు వీలైనన్ని పండ్లను యధాతధంగా ఇవ్వటమే మంచిది. పైగా రుచి కోసం పండ్ల రసం లో కలిపే చక్కెర కూడా అనారోగ్యమే. పిల్లలు ఇష్టంగా తాగే ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలు ఎక్కువ ఉప్పు చక్కెర రసం పాడవకుండా నిల్వ చేయటం కోసం కలిపే రసాయనాలు ఉంటాయి . ఈ రకం పండ్ల రసాలు వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. సురక్షితమైన మార్గం వలచిన బత్తాయి దానిమ్మ ఆలా ఇవ్వటమే.

    రసాల కంటే పండ్లే బెటర్

    సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట  స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు.…