• ఆ బాక్టీరియాతో ఆరోగ్యం

    రొట్టెలు వేడి వేడిగా తింటేనే బావుంటయాని ఇప్పటి వరకు అనుకొంటు ఉన్నాం. అవి వేడిగా తినేకంటే ,చేసి రెండు రోజులు అలా ఉంచి అప్పుడు చద్ది రోట్టెలు…

  • విశ్వసించని వాటిని ప్రచారం చేయను

    సవ్యసాచితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ కి అభినయంలో ,అందంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి.మోడల్ గా ముంబైలో కేరీర్ మొదలుపెట్టిన విధి పుట్టినది హైదరాబాద్,…

  • చర్మం మెరుపుతో

    చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకొంటూ ఉంటే వార్ధక్యాపు చాయలు కనిపిస్తాయి అలా మెరుపు తగ్గకుండా యవ్వనవంతమైన చర్మం కోసం మంచి ఆహారం ఉంది. బొప్పాయిని సూపర్ ఫుడ్…

  • సెల్ ఫోన్ తో క్యాన్సర్

    సెల్ ఫోన్ వీపరితంగా వాడటం వల్ల మెదడు,చెవి సంభందిత సమస్యలతో పాటు కేన్సర్ కి దారీ తీసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యాయనాలు చెపుతున్నాయి. తాజాగా నిర్వహించిన…

  • ట్రిమ్మింగ్ అవసరం

    చలికాలంలో వెంట్రుకలు దృడత్వం పొగొట్టుకుని కొసలు దెబ్బతినకుండా ట్రిమ్మింగ్ చేయించుకోవడం మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అలగే షాంపు అయ్యాక జుట్టును కండీషనింగ్ చేయడం తప్పనిసరి.…

  • ఈ పాత్ర చాలా స్ట్రాంగ్

    మిలాస్ జవేరీ దర్శకత్వంలో వస్తున్న ‘మర్జవా’ సినిమా హీరోయిన్ గా ఎంపికైంది రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ పాత్ర చాలా…

  • ఫ్యాషన్ ఫరెవర్

    ఫ్యాషన్ అంటే ఫంకీ నగలే. ప్రపంచంలో ఎన్ని రకాల నగలున్నాయో అన్ని రకాల ఫంకీ నగలు మార్కెట్లో దొరుకుతున్నాయి.ఎన్నో విలువై ఖనిజాలు,నగలున్నా అమ్మాయిలు,వెండి నగలు ఇంకో వెస్ట్రన్…

  • సినిమా కథే నాకు ముఖ్యం

    తెలుగులో మహేశ్ బాబు,ప్రభాస్ లతో కలిసి నటిస్తుంది పూజా హెగ్దె. నేను చేసిన సినిమాల ఫలితం ఎలా ఉన్నా ప్రతి చిత్రం గొప్ప అనుభవాలనే పంచిందని చెబుతుంది…

  • ఎవరినీ అనుకరించను

    కథనాయక ఎప్పుడు అందంగా ఉండాలి కానీ అది హద్దులో ఉండాలి అంటుంది టాక్సివాలా కథనాయిక ప్రియంక జవాల్కర్. నా మాతృ భాష మరాఠి. హైద్రాబాద్ లో ఇంజనీరింగ్…

  • మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.

    ఈ కానుక ఎవ్వరికీ వద్దు

    రచయిత్రి నీలం కుమార్ సహకారంతో క్యాన్సర్ వ్యాధి తన జీవితాన్ని ఎలా మర్చిందో చెభుతూ హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ మి న్యూ లైఫ్ అనే పుస్తకం…

  • చేతులకు పగళ్ళు

    ఎలాంటి చర్మతత్వం ఉన్నా ఈ సీజన్ లో చేతులు,కాళ్ళు,పగలటం సహజం. చలిగాలికి చేతులు బిరుసెక్కిపోతాయి. తరచుగా చేతులను వేళ్ళని గోరు వెచ్చని కొబ్బరి,ఆలివ్ నూనె లో మర్ధన…

  • వాళ్ళకి 21 మంది సంతానం

    ఒకళ్ళిద్దరు పిల్లలు,పరిమిత కుటుంబం ఇప్పటి సొసైటీలో కనబడే కుటుంబం. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటేనే ఇంత మంది అన్నట్లూ చూసే ఈ కాలంలో బ్రిటన్ కి చెందిన ర్యాడ్ ఫోర్డ్…

  • అలియా అందం సిక్రేట్

    ఒకప్పుడు బొద్దుగా ఉండే అలియా భట్ సినిమాల్లోకి వచ్చాక చాలా నాజుగ్గా అయిపోయింది. క్రమం తప్పని వ్యయామం మంచి ఆహారం ఇలా స్లిమ్ గా ఫిట్ గా…

  • చక్కని సినిమా మిస్ గ్రానీ

    కొరియా సినిమా మిస్ గ్రానీ 74 ఏళ్ళ ఒక బామ్మ కథ. ఈ సినిమానే తెలుగులో రిమేక్ చేయబోతున్నారు. సమంత ముఖ్య పాత్రలో 2019 లో వచ్చే…

  • రక్షణ భద్రత కరువైన స్త్రీలు

    యూకేలోని ఈక్వల్ మెజర్స్ 2030 అన్న సంస్థలో సహజ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో వివాహామైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు భర్త పెట్టే హింసకు గురవుతున్నారని తేలింది.…

  • ఆరోగ్యం సైక్లింగ్

    మన జివిత విధానంలో సైకిల్ తొక్కడం ఒక భాగమైతే ఆరోగ్యం సొంతం అవుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.వారంలో ఐదు రోజులుపాటు రోజుకు 15 నిమిషాల సైకిల్ తొక్కుతూ ఏడాదిలో…

  • ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా తిని ఆపేస్తారు. మన దేశంలో రకరకాల రుచులు కలిపి అవసరానికి మించి తినటం కనుక పొట్ట పెరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మంచి అలవాటు కండరాల్లను చెక్కని రూపంలో ఉంచుకునేందుకు కండరాల్ల నొప్పులు రానివ్వరు. ఆలివ్ నూనె, కర్పూరం కలిపి శరీరం పై మర్దనా చేసుకోవడం . ఈ మర్దనా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం, కండరాల్ల రూపం బావుంటాయి. అలసట లేని వ్యాయామం ఇది.

    భోజన వేళలు మారిస్తే చాలు

    ఉపవాసం చేయడం కంటే భోజన వేళలు మార్చుకుంటే ప్రయోజనం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫాస్టింగ్ వైపు ఆలోచిస్తారు. కాని అలా పొట్ట మార్చడం…

  • పసిడి చాయలు

    బంగారు రంగు పసుపు పచ్చగానే మనకి తెలుసు తర్వాత వైట్ గోల్డ్ రోజ్ రంగుల్లో బంగారు నగలు వచ్చాయి. ఈ రెండు రంగులు వచ్చాక మిగతా వర్ణాలు…

  • నాతో అనుబంధాన్ని పబ్లిష్ చేశాడు

    మంటో పాత్రలో సర్వత్ర ప్రశంసలు పొందిన బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దిన్ సిద్దిఖి పై వేధింపుల ఆరోపణలు చేసింది మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్. బాలివుడ్ లో…

  • మాన్పించటం సులువే

    పిల్లలు గోళ్ళు కొరుకుతూ ఉంటారు. మొదట్లోనే మాన్పించకపోతే అది కాస్తా జీవితకాలపు అలవాటు అయిపోతుంది. అయితే పిల్లలు ఊరికే కావాలని అలా గోళ్ళు కొరకరు. అతి కుతుహలం…