• సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను చుస్తే నికార్తెసన భారతీయ వనితా వుంటాను, మనకున్న చరిత్ర సంస్కృతి విలువలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు నేను భారతీయురాలినని చెప్పుకొందికే నేను గర్వ పడతా నంటోంది నటీమని విద్యాబాలన్. నిజ జీవితంలో కూడా బలమైన వ్యక్తిత్వం గల మహిలనే ఇష్టపడతాను. అడ్డంకులు అధిగమించి సవాళ్ళను ఎదుర్కొని పోరాడే మహిళలను చుస్తే స్ఫూర్తి కలుగుతుంది. సామాజిక నియమాలను తిరగరాసే వారి కధలు సినిమాలుగా తీయాల్సిన అవసరం వుంది అంటుందామె. త్వరలో బేగం జాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విద్య. 1947 లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ నరిసిన ఓ మహిళ పాత్ర బేగంజావ్.

    భరతీయురాలిని కావడమే నాకు గర్వం

    సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను…

  • ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం స్పష్టంగా నమోదైనదని పరిశోధకులు చెప్పుతున్నారు. జ్యూస్ తీసుకున్న మూడు గంటల తర్వాత కూడా బి.పి కంట్రోల్ లో ఉన్నట్లు ఈ పరిశోధన రుజువు చేసింది. అధిక రక్త పోటు, గుండెకు సంబందించిన రుగ్మతకు కారణం అవుతుంది. అందువల్ల టెన్షన్ తగ్గించు కునే సాధనాల్లో ఈ చెర్రీ జ్యూస్ చేర్చుకోమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

    టెన్షనా? చెర్రీ జ్యూస్ తాగి చూడండి

    ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో…

  • చర్మం ఎండకి కమిలిపోవడం మొటిమలు రావడం ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు చందన గంధంతో ఈ సమస్యను అదుపులో ఉండ వచ్చు.చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే ముఖానికి చల్లదనం అందుతుంది. నలుపు కూడా తగ్గుతుంది. పొడి, జిడ్డు చర్మ తత్వం వుంటే పెరుగు, చందనం పొడి కలిపి ముఖానికి పూతలా వేస్తె ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. జిడ్డు, పొడి చర్మం తేమగా, తేటగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి, అరటి పండు గుజ్జు, చందనం కలిపిన ఫేస్ ప్యాక్ ఎంతో మేలైనది. సహజ సిద్దమైన ఫేస్ ప్యాక్. దీని వల్ల మొటిమలు రాకుండా వుంటుంది. ఎండకు కమిలిన చర్మం పూర్వపు రంగును పొందుతుంది. చమట కాయలు ఇబ్బంది పెట్టినా చందనపు పుతే మంచి మందు.

    మేలు చేసే చందన గంధం

    చర్మం ఎండకి కమిలిపోవడం మొటిమలు రావడం ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు చందన గంధంతో ఈ సమస్యను అదుపులో ఉండ వచ్చు.చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి…

  • అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి. ఇవి రెండు చెడు కొలెస్ట్రోల్ శాతం తగ్గించి మేలు చేసే కోలెస్ట్రోల్ స్థాయిని పెంచుతాయి. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల విటమిన్-ఇ లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల నొప్పుల్ని సమస్యల్ని తగ్గిస్తాయి. అవనూనెతో చేసిన పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకున్న త్వరగా పొట్ట నిండుతుంది. ఇందులో యాంటీ బాక్టిరియల్ గుణాలుంటాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రం చేసి ఆ పని తీరు మెరుగు పరుస్తాయి. వారానికో సారైనా ఈ అవనూనెను కూరల్లో వాడిటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు పొంద వచ్చు.

    అప్పుడప్పుడూ అవనూనె వాడాలి

    అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి.…

  • లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న త్రిభాషా చిత్రం సంఘ మిత్రలో శృతి యువరాణి పాత్రలో నటించింది. ఇందులో భాగంగా వీర వనితలా కనిపించేందుకు శ్రుతి కృషి చేస్తుంది. శారీరక కసరత్తులతో పాటు ఫోకస్ పెరగడానికి మైండ్ మ్యాపింగ్ విధానంలోనూ తీసుకుంటుంది. అమాయకపు ఆడపిల్లగా నటించిన, అల్ట్రామోడ్రన్ గా నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయే శ్రుతి ఇప్పుడు సేరవేగంగా కత్తి తిప్పే పాత్ర కోసం సిద్దం అవుతుంది.

    కత్తి తిప్పుతున్న శ్రుతి

    లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న…

  • నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో పరస్పర గౌరవాలతో ఉన్నప్పుడే ఒఅరి పట్ల ఒకరికి మంచి ఇంప్రెషన్ వుంటుంది. ఇలాంటి దృక్పదం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎదుటి మనిషిని పొగడ్తలతోనే ఆకట్టుకోవాలి, వాళ్ళపట్ల మనకుండే సాఫ్ట్ కార్నర్ ను కేవలం ఇంప్రెస్ చేసే తెలియజేయాలి అనుకోవడం సరైన ఆలోచన కనే కాదు.

    పరస్పర గౌరవంతో ఉంటేనే మంచి అనుభందం

    నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్…

  • చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త నల్లగా సూర్యకాంతి పాడనీ చోట ఫెయిర్ గా వుంటుంది కనుక సూర్యుడికి ఎక్స్ పోజ్ అయ్యే చోట చర్మం మాములుగా వుండటం ఎలా అవి. మన శరీరంలోని అతి పెద్ద భాగం చర్మం. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదే సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మానికి షియా బట్టర్, అలోవీర , గ్లోజరిన్ వుండే మంచి మాయిశ్చురైజర్ రాసుకోవాలి ముఖం, మెడ, వీపు పైభాగం మోచేతుల నుంచి వేళ్ళ వరకు 50 spf వుండే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ రాసుకోవాలి. గ్లైకోలిక్ యాసిడ్ ఆరుశాతం అర్బ్యుతిన్, కోజిక్ యాసిడ్ వున్న క్రిములు రాసుకోవాలి. అలాగే ఈ సూర్యకాంతి తాకి వచ్చే పిగ్మెంటేషన్ కు కూడా 50spf కంటే ఎక్కువగా వుండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయాలి. అన్నింటికంటే ముందు ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు, ఎక్కువ ప్రోటిన్లు వుండే ఆహారం తీసుకుంటే, ఎక్కువగా నీళ్ళు తాగుతూ వ్యాయామం చేస్తూ కంటి నిండా నిద్ర పోతూ వుండాలి. సమస్య ఎక్కువగా వుంటే దేర్మతాలజిస్ట్ ను సంప్రదించాలి. సొంత వైధ్యాలు నష్టం కలిగిస్తాయి.

    చర్మ సంరక్షణ మన చేతుల్లోనే వుంది

    చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త  నల్లగా సూర్యకాంతి పాడనీ…

  • సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు వేసవిలో ప్రతి ఉదయం స్విమ్మింగ్ చేస్తే చాలు. ఒంట్లో పేరుకున్న కొవ్వు కరిగి మెరుగైన ఫిట్నెస్ సొంతమవుతుంది అంటున్నారు. గుండె జబ్బులున్నా, మధుమేహ వ్యాధి గ్రస్తులైనా, రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ తో శరీరంలోని ప్రతి కండరము కరుగుతుంది. దానితో కండరాళ్ళు బలంగా తయ్యారవ్వుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ప్రధాన శరీర భాగాలన్నీ సామాన్మాయం అవ్వడం ద్వారా అందమైన శరీరాకృతి లభిస్తుంది. ఈదే ముందర ఏమీ తినక పోవడమే మంచిది. ఏదైనా తింటే అరగంట తర్వాతే ఈత కొట్టాలి. స్విమ్ తర్వాత ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అనారోగ్యకారకంగా భారీ వ్యాయామాలు చేయలేక పొతే వారికి ఈతకు మించిన వ్యాయామం లేదు. పిల్లలకు పెద్దలకు ఇది తగిన వ్యాయామమే.

    అందమైన శరీరాకృతి కోసం ఈ వ్యయామం

    సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు…

  • ఒక్క డిపార్ట్ మెంట్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తూ వుంటారు. కానీ కొందరికే వారి నిబద్దత, కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చూపించే శ్రద్ధ వల్ల పేరు మార్మోగుతుంది. ఇప్పుడీమె పేరు అలాగే నలుగురికీ ఆదర్శం రేఖామిశ్రా వుండేది ముంబాయిలో రైల్వే ప్రోటెక్షన్ ఫోర్సులో సబ్ ఇన్స్ పెక్టర్. ఇల్లు విడిచి వచ్చిన, తప్పిపోయిన పిల్లల పాలిట ఈమె దేవత. గత ఏడాది ఈమె 434 మంది పిల్లల్ని రక్షించారు. 2014లో రేఖా మిశ్రా విధుల్లో చేరారు. అలహాబాద్ కు చెందిన ఆర్మీ కుటుంబం నుంచి వచ్చారు రేఖా. ముంబాయి అంటే రంగుల లోకం సినిమాలకు కేరాఫ్. అడుగడునా తోడేళ్ళ వంటి మన్యుషులు. ఏ సినిమా పిచ్చి తోనో,పరీక్ష తప్పో , ఇల్లు వదలి వచ్చేసిన పిల్లల పాలిట ఈమె కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మూడేళ్ళ సర్వీస్ లో డ్యుటీలో వున్నా లేకపోయినా పిల్లల్ని బాధ్యతగా తీసుకుంటుంది రేఖామిశ్రా వృద్దులకు, పిల్లలకు చేయూతనివ్వాలన్నదే ఆమె కోరిక.

    తప్పి పోయిన పిల్లల పాలిట దేవత ఈమె

    ఒక్క డిపార్ట్ మెంట్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తూ వుంటారు. కానీ కొందరికే వారి నిబద్దత, కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చూపించే శ్రద్ధ…

  • మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు పడిపోతుందని చెప్పుతున్నారు యు.కె, ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోర్చుగీస్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని 17 లక్షల మందిపై లండన్ ఇంపేరియల్ కాలేజీ శస్త్ర వేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ధూమపానం చేసే వారు, శారీరక శ్రమ పెద్దగ చేయని వాళ్ళు ఇలాంటి అనారోగ్యాల పలవ్వుతారు అటువంటి ప్రభావమే సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వారిలోనూ కనిపిస్తుందని శాస్త్రవేత్తల చెప్పుతున్నారు. పేదరికం , చదువు లేకపోవడం, సరైన ఉపాధి, పౌష్టికమైన ఆహారం ఎమీ లేకపోవడం అన్ని ఆరోగ్యాలకీ, మరణాలకు సంబంధం ఉండదని అధ్యాయినంలో తేలింది. ధనికులతో పోలిస్తే సామాజికంగా ఆర్ధికంగా చదువులో వెనకబడినవారు 46 శాతం ముందుగా మరనిస్తున్నట్లు వెల్లడైంది. అనేక రకాలైన అనారోగ్యాలకు కారణం పేదరికమే.

    ఈ కారణంతోనే అల్పాయుద్దాయం

    మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు…