• ఇప్పుడు ఇరవై ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో వ్యయామం వల్ల కండరాలు చక్కగా వృద్ది చెందుతాయి. కోవ్వు దరి చేరకుండా ఉంటుంది. నడకతో పాటు పుష్ అప్స్,చిన్ అప్స్ ,స్క్వాట్స్ మంచి వ్యయామం అంటున్నారు ఫిట్ నెస్ ట్రైనర్స్.

    ఇరవైల్లొనే వ్యయామం బెస్ట్

    ఇప్పుడు ఇరవై  ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు…

  • కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై న్యాయ పోరాటం చేసింది. సుప్రీమ్ కోర్టు కు ఎక్కింది. తన అనుభవాలతో ముక్తార్ మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. తాను మీర్ వారా గ్రామంలో ఒక ఆడపిల్లల స్కూల్ అనాధ మహిళల కోసం కేంద్రాన్ని స్థాపించింది. ఈ సెలబ్రెటీ రాంప్ వాక్ లో అందరు ఆమెను అభినందించారు.

    ఎన్ని నోళ్లతో పొగడాలి ఈమెను

    కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు…

  • గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత ను పెంచుతుంది. వ్యాది నిరోధక శక్తి పెంచి ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది. నిద్ర లేమి తో బాధ పడే వారు గుమ్మడి గిజలు తినవచ్చు.

    గుమ్మడి తో గుండె కెంతో మేలు….

    గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది.…

  • సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట గదిని అవసరం లేకపోతే అడ్డం అనుకుంటే మొత్తం మూసి పెట్టేసి వెనక్కి జరిపి వేయగలమా ? ఏ ఈప్రశ్నలకు సమాధానం ఒరిజనల్ సర్కిల్ కిచెన్ . 1.8 చదరపు మీటర్ల వైశాల్యంతో స్తంభంలా గుండ్రంగా నిలువుగా వుండే ఈ వంట గది చూసేందుకు చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఎన్నో కబోర్డ్లు మినీ ఫ్రిజ్ మైక్రో వేవ్ ఒవేన్ , సింకులు , అన్నీ వున్నాయి. ఏ ఈమొత్తం భాగాన్ని 180 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఇక కబోర్డ్ జరిపేసి పెట్టేస్తే అవసరం అయినప్పుడు కిచెన్ లా మార్చేయచ్చు. ఆన్ లైన్లో మేరె చూడండి.

    రెడీ మేడ్ వంట గది

    సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట…

  • అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా ఉండి మలబద్దకాన్ని నిరోదిస్తాయి. వంద గ్రాముల అన్నంలో 345 క్యాలరీలు ,78.2 గ్రాముల పిండిపదర్ధాలు, 6.5 గ్రాముల మాంస కృత్తులు, 0.2 పీచు ,0.5 పాస్పరస్ 160 గ్రాముల ఐరన్ 0.7 10 క్యాల్షియం ఉంటాయి. ఈ ప్రపంచంలో బలవర్ధకమైన ఆహారం అన్నమే.

    ఆరోగ్యానికి అన్నమే మిన్న…

    అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది…

  • స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా తోచాలి. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో వాళ్ళు ఫెమింగో డాన్సర్ అనే దుప్పటి తయారు చేసారు. దుప్పటి పైన చక్కని డైన్ బూట్లతో ఓ పాపాయి పడుకున్నట్లు డిజైన్ చేసారు. ఐదారేళ్ళ పాపాయి ఇందులో దూరి పడుకుంటే ఎంతో చక్కని ఫ్రిల్స్ ఉన్న చుక్కల గౌను అందంగా ఉన్న బూట్లు ధరించి వున్నటుంటుంది. ఇంతే కదా పిల్లల కోసం పోలాన్ డ్రస్ ల అంతరిక్షంలో ధరించే డ్రస్ లు ఇవన్నీ దుప్పటి పైన డిజైన్ చేసారు. చూసుకునేందుకు భిన్నంగా వుండే డిజైన్ల దుప్పట్లు ఈ కంపెనీ స్పెషల్. పిల్లలు దుప్పటి చూడగానే నిద్రపోతామంటారు. ఓసారి ఆన్ లైన్లో చూడండి.

    పిల్లల కోసం గౌను దుప్పటి

    స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా…

  • ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా వద్దందిట ఐశ్వర్య. ఐశ్వర్య జార్జ్ బుష్ తో పాటు విందుకు రమ్మని అమీర్ ఖాన్ తో పాటు ఐశ్వర్య కి ఆహ్వానం అందినా ఎదో షూటింగ్ కోసం ఆ అవకాశం వదులుకొందిట. ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొన్న తోలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్య. మేడమ్ టుస్సాట్స్ మ్యూజియం లో స్థానం సంపాదించినా తొలిభారతీయ నటి ఐశ్వర్య ఇంత అందాల బొమ్మ నటిస్తే ఏ దిల్ హై ముష్కిల్ బాక్సాఫీస్ బద్దలు కొడితే ఆశ్చర్యం ఏముంది?

    అందం పేరు ఐశ్వర్య

    ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత…

  • ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు కట్టుకుని ఫోటోకి ఫోజు ఇచ్చారు కనెక్ట్ విత్ ది ఇండియన్ కమ్యునిటీ అనే కాంపెయిన్ కోసం వేరు ఇలా చీరెలు కట్టుకొన్నారు వీరిలో సీనియర్ మంత్రులు కొత్త ఎంపీలు ఉన్నారు.

    రైట్ అప్

    ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు…

  • బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి మహిళ గా రికార్డుల కెక్కిన ఐశ్వర్య తైవాన్ లో జరిగిన అంతర్జాతీయ మోటార్ ర్యాలీ లో పాల్గొంది. గతంలో ఈమె జాతీయ స్థాయి పురుషుల విభాగంలో కూడా ఆమె పాల్గొంది. ఆ పోటిలలో తొమ్మిది మంది మహిళలు పాల్గొంటే ఐశ్వర్య వారిలో తోలి స్థానం సాదించింది. ఆసియా కప్ రోర్ రేస్ లో పాల్గొన్న ఐశ్వర్య 125 సి.సి స్కూటర్ ను చెన్నైకి చెందిన శృతి నాగా రాజన్ తో కలిపి నడిపింది. టి.వి సిరియల్స్ తో పాటు కొన్ని ఉత్పత్తులకు ఐశ్వర్య పిస్తే మోడల్ గా కొనసాగుతుంది.

    బైక్ రేసింగ్ లో బెంగుళూరు మోడల్

    బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి…

  • కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ప్రేశాంతతను తాజాదనాన్ని ఇస్తుంది. పసుపు రంగు ఎక్కువ వెలుతురు ఇస్తుంది, గది వాతావరణం వెచ్చగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. నిలం కొత్త ధనం, ఆత్మవిశ్వాసం ప్రేశాంతత అందిస్తుంది. ఎరుపు ఉద్వేగానికి కారణం అవుతుంది. నారింజ రంగు ఎక్కువ వెలుగు, సంతోషం ఇస్తుంది. నలుపు స్టైల్ లే కానీ ఈ రంగు ఎవ్వరు వేసినట్లు కనపడదు. ఇక తెలుపు ఎవ్వర్ గ్రీన్, ఉత్సాహం, ఉత్తేజం ఇస్తుంది. ఈ రంగు వేస్తె గది విశాలంగా వున్న ఫీలింగ్ కలుగుతుంది.

    ఒక్కో రంగులో ఒక్కో మూడ్

    కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు…