• లైంగిక వేదిపుల పై నిరసన.

    ఇదొక వినూత్న నిరసన.  హాలీవుడ్ లో లైంగిక వేదింపులు ఎదుర్కున్న నటీనటులకు సంఘీభావం ప్రకటిస్తూ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న సిం బమ్ బమ్ 2017 అందాల పోటీల్లో…

  • వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు నమోదయ్యాయి. కాలం గడుస్తుంటే హింస రూపం మార్చుకుంటుంది. ఇప్పుడైతే ఇల్లు, బడి, గుడి, ఆఫీస్ ,బస్స్టాండ్ ,సినిమా హాల్ ,షాపింగ్ మాల్ , జన నమ్మకం ఉన్న ప్రదేశాలు ఏవీ మహిళలలకు వంద శాతం సురక్షితమైన ప్రదేశాలు కానేకావు. రేపు నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆన్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్. కానీ హింసధ్వని అసలు ఎప్పటికైనా ఆగుతుందా?

    ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

    వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు…

  • ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా లోని ఎం. ఏ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. 2013 లో యోగీస్ యాదవ్ అనే అసిస్టెంట్ టీచర్ ఆ స్కూల్ లోని 40 మంది టెన్త్ విద్యార్థులను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు స్కూల్ యాజమాన్యం వెళ్లినా స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని దాచివుంచాడు. పైగా విద్యార్థినులకు కుడా నోరెత్త వద్దని హెచ్చరించారు. షెర్లీ పాల్ ఊరుకోలేదు. సాక్ష్యాధారాలతో సహా పోలాన్ కేస్ పెట్టారు. కోర్టు అతన్ని మూడు నెలల పాటు జ్యూడిషియల్ కష్టడీకి పంపారు. అతన్ని మళ్ళి స్కూల్ యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకుంది. తాను ఆంక్షలను ధిక్కరించినందుకు గానూ షెర్లీ పాల్ ను ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ చర్య అక్రమం అని షెర్లీ పాల్ రెండేళ్ల పటు న్యాయ పోరాటం చేసారు. రెండేళ్ల పాటు జీతం లేక ఆమె ఆర్ధికంగా కృంగిపోయారు కూడా . అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కుడా కొనలేక పోయారు. వాయిదాలకు వెళ్లారు. పోరాడారు. ఇటీవలే కోర్టు ఇచ్చిన తీర్పు వచ్చింది. ఆమె మళ్ళీ ఉద్యోగంలో చేరారు. బాధిత విద్యార్థినులు జాబ్ అయిపోయి ఉన్నత విద్యకు వెళ్లిపోయినా తనకోసం పోరాడిన షెర్లీ పాల్ కు కృతజ్ఞతలు చెప్పారట.

    ఉపాధ్యాయులు ఇలా ఉండాలి

    ఇలాంటి ఉత్తములైన ఉపాధ్యాయులుండాలి. అప్పుడే పిల్లల జీవితాలు వికసిస్తాయి. షెర్లీ పాల్ అంధేరా లోని ఎం. ఏ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. 2013 లో యోగీస్ యాదవ్…