• దీన్ని రసాయినం అంటారు.

    పాత నవలల్లో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి లేదా నెయ్యి గోంగూర వంటి కాంబినేషన్స్, బెంగాలీ నవలల్లో తప్పని సరిగా నేటి పూరీలు నోరురిస్తాయి కానీ ఈ…

  • ఆహరం విషయంలో ఎన్నెన్నో అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నేతి లోని ఫ్యాటీ యాసిడ్ పేగుల్లోని కణాలకు తగిన పోషకాలు అందించి త్వరగా జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది. కడుపునొప్పి మంట తగ్గిస్తుంది. ఆహారానికి అద్భుతమైన రుచి ఇస్తుంది, ముఖంగా శీతాకాలంలో నెయ్యిని తగుమాత్రంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి.

    కొవ్వు పెంచుతుందన్న అపోహ

    ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు.…

  • ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం కవన్నీ భయం వేసి తినం. కానీ ఆయుర్వేదంలో నెయ్యికి రసాయనమానేపేరుంది. అంటే రోగనివారిని అని అర్ధం. నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతం నెయ్యి నెలల తరబడి నిలవుంటుంది. సువాసనలు వెదజల్లే తూనే ఉంటుంది. రోజూ తప్పని సరిగా నెయ్యి తినమని చెపుతోంది ఆయుర్వేదం మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయ్యేందుకు నెయ్యి ఉపయోగ పడుతుంది. నెయ్యిలోని బీటాకెరోటిన్ విటమిన్ ఇవి మంచి ఆక్సిడెంట్లు నెయ్యి మెదడుకు మీలు చేస్తుంది . అలాగే జీర్ణకోశం లోని మ్యూకస్ పొరను రక్షించేందుకు కూడా నెయ్యి ఉపాయాగపడుతుంది. నెయ్యి కొంచమైనా ఆహారంలో కలుపుకోవటం ఆరోగ్యమే రుచికరమే.

    రసాయనమంటే నెయ్యే

    ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో  నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో  వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం…

  • ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున నోరు కట్టేసుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అంటున్నారు నిపుణులు. నెయ్యి తగిన పాళ్ళలో వాడుకుంటే నష్టం లేదు. క్రీడా కారులు చురుగ్గా ఉండేందుకు శక్తి సోమ నెయ్యి ఉపయోగిస్తున్నారు. ఇందులోని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆమ్లాలకు ఇతర కొవ్వులను కరిగించే శక్తి వుంది. అలాగే మనం కూరల్లో వేసుకునే ఉప్పు కన్నా ఇన్స్టెంట్ సూప్ లు, సొయా సాస్ , ఊరగాయల్లో వుండే ఉప్పే ఎక్కువ. అలాగే అన్నం మాంసాహారం కలిపి తినటం వల్ల కండర పుష్టికి కావలిసిన సంపూర్ణ పోషకాలు అందుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు తప్పించి అన్నం నెయ్యి ఉప్పు మితంగా తినచ్చు. ముఖ్యంగా నెయ్యిలో బ్యుటైరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ వైరల్ గుణాలు అధికం కూడా. నెయ్యిని మరీ తీసిపారేయకండి.

    నెయ్యి వాడకం మంచిదే

    ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు  కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున…