-

అన్నీ ఔషధ గుణాలే
వేప పువ్వు చేదు వాసన తో తెల్లగా ఉంటుంది. వేప లో వుండే ఔషధ గుణాలు పూలల్లో కూడా ఉంటాయి. ఉదా రంగులో ఉండే వేప పూలు…
-

నిద్ర నిచ్చే ఆహారం
పడుకొనే ముందర కొన్ని ఓట్స్ ఉడికించి గోరు వెచ్చని పాలతో కలిపి తింటే అందులోని సంక్లిష్ట పదార్దాలు వల్ల మత్తుగా అనిపించి నిద్ర వస్తుంది అంటారు ఎక్సపర్ట్స్.…
-

అత్యంత సుందరం ఈ మెట్రో
రష్యాలోని మాస్కోలో కియా వాస్కాయ అనే మెట్రో స్టేషన్ వుంది. అసలది స్టేషన్ గా అనిపించదు రాజుల కాలంలో అంతఃపురంల్లో ఉండే దర్బార్ హల్ లాగా ఉంటుంది.…
-

సౌందర్యం అర్ధం మారింది
ఒకప్పుడు భారత దేశంలో సంప్రదాయబద్ధమైన అందాలు ప్రామాణికాల ప్రకారం తెల్లని మేని ఛాయనే అందంగా పరిగణించేవారు. అయితే సౌందర్యం పట్ల భావనలు పూర్తిగా ఇవ్వాల్టికి మారిపోయాయి. సౌందర్య…
-

తెలుగు సామెతలు
ఎరువు సొమ్ము బరువు చేటు,తీయను పెట్టాను తీపుల చేటు,వాటిలో ఒకటి పోతే అప్పుల చేటు. ఇలాటి సామెతలాన్ని అనుభవంతో చెప్పిన సూక్తులు. ఏ పెళ్ళికో పేరంటానికో వెళుతూ,సొంతంగా…
-

నిక్షేపంగా తినండి
కరోనా సమయంలో కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు తీసుకొంటున్నట్లే ప్రోటీన్ కోసం మాంసాహారం తినేవాళ్ళు చికెన్,మటన్,గుడ్లు నిరభ్యంతరంగా తినచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చికెన్ సూప్ లో సిస్టన్ అమైనో యాసిడ్ కూడా…
-

కిలో రెండు వేలు
పాలకూర చాలా మంచిది అంటున్నారు వైద్యులు. సాధారణంగా పాలకూర కట్ట మూడు,నాలుగు,రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కానీ పారిస్ దగ్గరలో వుండే ఒక ఒక పాలకూర కట్ట కనీసం…
-

వైరలవుతున్నా మాస్క్ లు
ఎంత ప్రమాదం ఎదురొచ్చినా దాన్ని ఆనందంగా చేతుల్లోకి తీసుకొనే వాళ్ళు ఎందరో ఉంటారు. కరోనా భయంతో మాస్క్ లేకుండ బయటికి తప్పదుగా. ఆలా మాస్క్ ల గురించి…
-

కిలో అత్తరు యాభై లక్షలు
ఉత్తర ప్రదేశ్ లో కన్నౌజ్ పట్టణాన్ని భారత దేశపు అత్తరు రాజధాని అంటారు. ఇక్కడ వీధివీధికి ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అచ్చంగా ఇది ఆర్గానిక్ అత్తరు.…
-

“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”
కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి…
-

వ్యాక్సిన్ ప్రాజెక్ట్ లో చంద్ర దత్తా
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత సంతతకి చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఉన్నారు.ఆమె కోల్కతాలో…
-

రోగుల సేవలో ముంబయ్ మేయర్
అవసరం వస్తే ప్రజల కోసం ఎంతయినా చేసేందుకు ముందుకొస్తాము అంటున్నారు ముంబయ్ మేయర్ కిశోరీ పడ్నేకర్. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ఆమె నర్స్ గా…
-

ఎన్నో ఔషధ గుణాలు
ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న పుదినాను విరివిగా వాడండి అంటున్నారు వైద్యులు. పుదినా ఆకుల్లో ఫినోలిప్ సమ్మెళనాలు ఉంటాయి. ఈ ఆకులు తినటం వల్ల లాలాజల గ్రంధులు…
-

ఆయుర్వేద మాస్క్ లు
తెలంగాణా లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో ఆయుర్వేద మాస్క్ లు తయారవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు నారాయణ సహకారం తో ఇవి…
-

కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించాం
బెంగాలీ నటి ఉష సి చక్రబర్తి లాక్ డౌన్ సమయంలో పోలీస్ ల అనుమతి తో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉండాలన్నది…
-

అలసట పోగొట్టే బార్లీ
ఎండలు మండుతున్న ఈ కాలంలో నీరసం,అలసట రాకుండా వుండేందుకు బార్లీ జావ తాగమంటున్నారు ఎక్సపర్స్ బార్లీ గింజలు ఉడికించిన నీళ్ళలో మజ్జిగ నిమ్మరసం కలిపి తాగితే రుచితో…
-

దేవాంకిత విరాళం 80 వేలు
ఒకటో తరగతి చదివే దేవాంకిత బెనర్జీ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం కోల్కతా లోని మార్కెట్ లో చక్కని పాటలు పాడింది. లాక్ డౌన్ మంచి…
-

వాళ్ళు సేఫ్
పిల్లలకు కరోనా సోకినా పెద్ద కంగారు పడనవసరం లేదని,కోలుకునే అవకాశాలు మెరుగ్గ ఉంటాయి సరైన సపోర్టివ్ కేర్ తీసుకొంటే ఆరోగ్యంగా బయట పడతారని చెపుతున్నారు అధ్యయన కారులు.…
-

తెలుగు సామెతలు
జానపద సాహిత్యంలో ప్రధానంగా కథ గేయాలు,పద్యకధానాలు,సామెతలు,పొడుపు కథలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా తరాల నుంచి తరాలకు అందాయి. ఈ వందేళ్ళ లోపే అచ్చులోకి వచ్చాయి. ఒకప్పటి జనజీవితాన్ని…
-

“చాముండీదేవి ప్రసాదం”
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో ఈ ఆలయం ఉంది.అఘోర శక్తుల ఆలయం.మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా తాంత్రిక శక్తులు గల దేవాలయాలు కూడా శక్తివంతమైనవిగా ప్రసిద్ధి పొందిన…













