• నాననిస్తే ఆరోగ్యం

    మామిడి పండ్లు తినేందుకు వాటిని గంటసేపు నీళ్లలో నాననిచ్చి కడిగి తినాలి.ఈ పండ్ల లో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది కొన్ని కూరగాయలు పప్పులలో కూడా ఈ…

  • వేసవి లో పర్ ఫెక్ట్ ప్యాక్

    పెసరపప్పు ప్యాక్ తో చర్మం మెరిసిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. పొట్టు పెసలు నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి అందులో టీ స్పూన్, టీ స్పూన్ బాదం నూనె…

  • అందాల సుందరి స్ట్రెలా

    మిస్ ఇండియా 2023 ఫైనల్స్ లో మణిపూర్ కు చెందిన స్ట్రెలా లువాంగ్ సెకండ్ రనరప్ప గా నిలిచింది. మణిపూర్ వంటి చిన్న గ్రామం నుంచి మిస్…

  • ఎవరికి ఎలాంటివి ?      

    శరీరాకృతిని బట్టి కుర్తీలు సెలెక్ట్ చేసుకోవాలి అంటారు ఫ్యాషన్ డిజైనర్స.పియర్ షేప్ లో ఉంటే పీలగా ఉండే నడుము పై భాగం నిండుగా కనిపించడం కోసం పొడవాటి…

  • రైతులకు బహుమతి

    వ్యవసాయ ఉత్పత్తులు భద్ర పరుచుకునేందుకు సన్ హార్వెస్టడ్ కూల్ రూమ్స్ కు రూపకల్పన చేసింది 19 ఏళ్ల మహేక్‌ పర్వేజ్‌. ఇందులోని అల్యూమినియం షీల్డ్ సూర్యుడి వేడి…

  • రంగుల ప్రయాణం

    మధ్యప్రదేశ్ లో ఖాండ్వా లో అదనపు ఎస్పీ గా పనిచేస్తున్న సీమ ఆల్వా చక్కని చిత్రకారిణి ఇప్పటి వరకు 180 పైగా పెయింటింగ్స్ వేశారు. సమాజంలో మహిళలు,…

  • దారం తో చరిత్ర

    చరిత్రను భవిష్యత్ తరాలకు ఎట్లా అందించాలి అని ఆలోచన తో ఆఫ్రికా లోని కెష్ కమా ఆర్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. వస్త్రాలపై రంగు దారాలతో మేఖక…

  • మానవ శిఖరాల సంబరం

    మన దేశంలో కృష్ణాష్టమికి ఉట్టి సంబరాలు చేసుకున్నట్లు స్పెయిన్ లో మానవ శిఖరాలు నిర్మిస్తారు. శిఖరాలను క్యాస్టెల్ అంటారు ఇక్కడ సంస్కృతిలో భాగమైన క్యాస్టెల్ కు ప్రధాన…

  • తెలివైన ఇన్ వెస్టర్

    గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కు చిన్న చిన్న ఇన్ వెస్ట్ మెంట్స్ లో మార్పు చేయటం హాబీ ఫిట్ నెస్, లైఫ్ స్టైల్ బ్యూటీ ఫుడ్…

  • వీల్ చెయిర్ తో సాహస యాత్ర

    వీల్ చెయిర్ పైనే దేశాలు చుట్టేస్తోంది అట్లాంటకు చెందిన రెనీ బ్రూన్స్. ఒక ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాలు సందర్శించా రామె.  మొత్తం 195 దేశాలు సందర్శించే…

  • మెట్ గాలా కు దీపిక

    ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో నిర్వహించే ఈవెంట్ కు ప్రముఖ ఫ్యాషన్…

  • అనువాద రచయిత్రి

    పొన్నియిన్ సెల్వమ్ తమిళ నవల ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసింది నందిని కృష్ణన్ .చెన్నైలో స్థిరపడ్డ నందిని స్టేజ్ యాక్టర్, నాటక కర్త రచయిత్రి, హెచ్డ్…

  • అపూర్వ సాహసం

    యుద్ధంలో వీరమరణం పొందిన వీరులకు ఇచ్చే అశోక చక్ర అందుకున్న తొలి మహిళ నీర్జా భానోత్ చండీగఢ్ లో జన్మించిన నీరజ ఫ్లైట్ అటెండెంట్ గా పని…

  • స్త్రీవాద గ్రంథాలయం  

    ముంబైలోని ధారావి లో మొట్టమొదటి స్త్రీ వార గ్రంథాలయం ఉంది ఇది డార్జిలింగ్ కు చెందిన 32 సంవత్సరాల అక్వి థామీస్ ఏర్పాటు చేశారు ఈమె తల్లిదండ్రులు…

  • యువతకు జోష్

    చిన్న వయసులో కాలేజీ రోజుల్లోనే జోష్ టాక్స్ స్టోరీ స్టార్టప్ ప్రారంభించారు సుప్రియ పాల్. ఈ మీడియా ప్లాట్ ఫామ్ వివిధ అంశాలపై నిపుణులపై మాట్లాడించడం లైవ్…

  • సాహస యాత్రలు

    థ్రిల్లోఫిలియా టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్ర గుర్నాని దాగా 2009 లో స్థాపించారు.భారతదేశంలోని టాప్ 20 ట్రావెల్ వెబ్ సైట్స్ లో ఇదొకటి. ఈ వెబ్ సైట్…

  • ఎండల్లో ఆరోగ్యం

    వేసవిలో పిల్లలకు తల్లిపాలతో పాటు ఘానా ఆహారం కూడా ఇమ్మంటున్నారు ఎక్సపర్ట్స్. ఆరు నెలలు దాటిన పిల్లలకు రెండు సార్లు అన్ని పోషకాలు ఉండేలా ఉడికించిన కూరగాయలు,…

  • డాన్సింగ్ డాల్స్

    కూచిపూడి భరతనాట్య భంగిమలతో సరికొత్త ఇయర్ రింగ్స్ వచ్చాయి.డాన్సింగ్ డాల్స్ ఇయర్ రింగ్స్ లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. సంప్రదాయ ఆధునిక దుస్తులకు కూడా మ్యాచ్ అవ్వటంతో…

  • సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబందిత అనారోగ్యాలు వస్తాయట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా వస్తాయిట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా పూటకో గుప్పెడు తినండి అంటున్నారు పరిశోధకులు.

    మేలు చేసే పల్లీలు

    వేరుశనగ గింజలు గాని పల్లి బటర్ గాని రోజు తింటే రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.వేరుశనగలు తినే వాళ్ళలో రక్తనాళాలను వ్యాకోబింపజేసి వాటి పనితీరు…

  • సూర్యరథం

    ఒరిస్సా లో కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా గా పిలుస్తారు. తూర్పు చాళుక్య రాజు మొదటి నరసింహ దేవుడు ఈ ఆలయాన్ని కీ.శ  1250 లో…