-

మేని మెరుపు కోసం
వారానికి ఒక సారి తీరికగా శరీరానికి నలుగు పెట్టుకోని స్నానం చేస్తే ఒంటికి రక్తప్రసరణ జరిగి మేని మెరిసిపోతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. పాలు, పెసర పిండి, శెనగపిండి,వట్టి…
-

దుర్వాసనా ?
ఈ చల్లని వాతావరణంలో ఇంట్లో దుర్వాసనలు వస్తూ ఉంటాయి.సాధారణంగా చెత్త బుట్ట నుంచే ఇలాంటి వాసనలు రావచ్చు.తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు గా ఉంచితే…
-

ఇది చక్కని స్క్రబ్ కూడా !
జుట్టుకు పోషణ ఇచ్చే హెయిర్ కండీషనర్ తో ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .పగిలిన పాదాలకు కండిషనర్ పోషణను అందించి మృదువుగా మార్చేస్తాయి.రాత్రి వేళ…
-

యువతకు స్ఫూర్తి సవితా గార్జె
తాజాగా విడుదలైన మహా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది త్వరలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు తీసుకోని…
-

సిద్ధంగా ఉంటే మేలు
వర్షాలు మొదలయ్యాయి లాక్ డౌన్ తో షికారుకు వెళ్లకపోయినా ఏ ఫ్రూట్స్ కోసమో, సరుకుల కోసమో బయటకు వెళ్ళక తప్పదు.అప్పుడు వర్షం వస్తే హ్యాండ్ బ్యాగ్ తో…
-

కూరకు అదనపు రుచి
కూరలు వండే విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి రుచి రూపం కూడా బావుంటాయి కూరలో గ్రేవీ పల్చగా అయిపోతే రెండు స్పూన్ల పుట్నాల పప్పు పొడి…
-

ఎలిజిబెత్ రాణి బహుమతి
బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్,నాలుగు నెలలుగా విండ్సర్ క్యాస్ట్లీలో లాక్ డౌన్ లో ఉన్నారు. ఆమె ఒంటరిగా దిగులు గా ఉందేమోనన్ని ఆలోచనలో తిమోతీ మ్యాడర్స్ అనే ఏడేళ్ల…
-

దగ్గు జలుబు కు ఔషధం
ఈ రోజుల్లో నేరేడు పండు ఎక్కువగా దొరుకుతాయి నేరేడు లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి.దగ్గు, జలుబు, జ్వరం వంటి…
-

పోషకాల సూప్ ఇది
వర్షాల జోరులో రైస్ బ్రాత్ సూప్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. బియ్యం వేయించి రవ్వగా మార్చాలి. ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ…
-

చర్మ కాంతికి నువ్వులు
చర్మ,కేశ రక్షణకు నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని హాని కారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. నువ్వులను…
-

ప్రాణాయామమే రక్ష
ప్రాణాయామం సాధన చేస్తే ఊపిరి తిత్తులతో పాటు మెదడు జీర్ణవ్యవస్థ గుండె ఆరోగ్యంగా ఉంటాయంటారు వైద్యులు. ఊపిరి తిత్తులను ప్రాణాయామం తో బలపరుచుకోవటం వల్ల కరోనా వైరస్…
-

కాగితపు గుజ్జుతో ఫర్నిచర్
అసోం కి చెందిన స్పృహ చోకానీ పేపర్ మెష్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పల్ప్ ఫ్యాక్టరీ పేరుతో జైపూర్ లో ఒక సంస్థ ప్రారంభించారు స్పృహ. వాడేసిన…
-

కోపంతో బి.పి రాదు
గట్టిగా అరిస్తే బిపి పెరుగుతుందని అంటారు కానీ ఆలా కట్టలు తెగిన ఆవేశం తాత్కాలిక రక్త పోటును పెంచుతోంది. కానీ గుండెకు హాని చేసే అధిక రక్తపోటుకు…
-

ఆహారమే ఔషధం
వర్షా కాలంలో వచ్చే రుగ్మతులు నుంచి ముఖ్యంగా కరోనా నుంచి రక్షణ పొందేందుకు వ్యాధినిరోధక వ్యవస్థను బలపరిచే ఆహారం తీసుకోవాలి. పండ్లు,కూరగాయలు పొట్టు తో కూడిన ధాన్యాలు…
-

ఏనుగుల సారథి
షబ్న సులైమాన్ కేరళకు చెందిన ఏనుగుల మావటి. షబ్న తాతకు గ్రేట్ మలబార్ సర్కస్ పేరుతొ సర్కస్ కంపెనీ ఉండేది. కేరళలో తోలి సర్కస్ ఇది. ఆ…
-

ఏదీ వృధా కాదు
ప్రాజెక్ట్ డాట్ కో పేరుతో ఇంటీరియర్ డిజైనింగ్ లాండ్ స్కేపింగ్ సంస్థను నిర్వహిస్తారు ఢిల్లీకి చెందిన షబ్నమ్ సింగ్ ఆమె కుమార్తె నన్కీ. అలాగే నర్సరీల నుంచి…
-

వ్యర్థాలతో వ్యాపారం
కురియో డిజైన్స్ పేరుతో స్టార్ట్ ప్ ప్రారంభించింది రాజస్థాన్ కు చెందిన మెగా రావత్.కురుక్షేత్ర లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ లో మాస్టర్స్…
-

ట్రాఫిక్ లైట్ల లో మహిళల బొమ్మలు
ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే ఉంటాయి.నడవమని ఆగమని సూచించే బొమ్మలు పురుషులవే అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( బి.ఎం.సి )…
-

దుస్తులపై మరకలా ?
తెలుపు రంగు దుస్తులు పైన మరకలు పడితే ఉతకటం కష్టం.చిన్న చిట్కాతో కొత్తదనం పోకుండా మరక వదలగొట్ట వచ్చు.తెల్లని దుస్తులు ఉతికేప్పుడు ఇతర వర్గాల దుస్తులు వాటితో…
-

పెరుగుతో ప్రయోజనం
ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి అంటారు డైటీషియన్లు. పెరుగు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రించే పోషకాలుంటాయి.పెరుగుతో జీర్ణక్రియ…













