• ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా ... వాట్సాప్ ఫెస్ బుక్ ఈమెయిల్స్ పదే పదే చెక్ చేసుకోవటం ఇలాంటిదే. ఈ అలవాటు ఇష్టంతో చేస్తే అలవాటైనా సరే డిజిటల్ స్ట్రెస్ కు గురవుతారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫెస్ బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ వెబ్ సైట్స్ తో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే సినిమా న్యూస్ కోసం నెట్ వెతుకుతూనే ఉంటారు. ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉందని నిపుణులు చెపుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పరిశోధన మొదలైంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ ను పక్కనే ఉంచుకునే వాళ్ళు 80 శాతం నిద్రపోయే ముందర కూడా దాన్ని వదిలిపెట్టని వాళ్ళ శాతం కూడా తక్కవగా ఏం లేదు. 60శాతం, మంది తల్లి తండ్రులే పిల్లలకు ట్యాబ్ లు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని రిపోర్ట్. ఏది ఎలాగైనా అతిగా వాడటం వల్ల జరిగే ముప్పే ఎక్కువంటున్నాయి అధ్యయనాలు.

    వీటి వాడకంలో నష్టం ఎక్కువ

    ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా … వాట్సాప్, ఫెస్…

  • ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని పేద వాళ్ళ కోసం స్మిత చాలా కష్టపడుతుంది. ఫేస్ బుక్ ద్వారా వివరాలు తెలుసుకుని తనను ఫాలో అయ్యే వారి దగ్గర విరాళాలు సేకరించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది స్మిత. ఇలా నిత్యం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించి ఆడుకునే స్మిత కర్యదిక్షకు ఉన్నతాధి కారులు ఎంతగానో మెచ్చుకుని విమెన్స్ హెల్ప్ ప్రారంబించి ఆ బాధ్యత స్మితకు అప్పగించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అతి సాదరణమైన ఉద్యోగంలో వున్న ఇంత మందికి స్పూర్తిగా నిలబడినందుకు స్మిత సల్యుట్ చేయాల్సిందే.

    ఆమె ఏడు లక్షల మంది ఫాలోవర్స్

    ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని…

  • ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన టాటా డోకొమో,యూనిలివర్, లోరియల్ వంటివి ఫేస్ బుక్ ద్వారానే వినియోగ దారునికి చేరుతున్నాయి. వారి అనుబంధ సంస్థల అమ్మకాలు మార్కెటింగ్ టీమ్లను రెట్టింపుగా కొంటున్నాయి. ముంబాయి గుర్ గాన్ లో ఆఫీసులు అద్భుతంగా పని చేస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారం పెరిగేందుకు, కొత్త స్టార్ట్ అప్స్ ఫేస్ బుక్ ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోత్సాహం మొత్తం క్రిత్తిగా రెడ్డి సమర్ధత కారణంగానే అని చెప్పడంలో సందేహం లేదు.

    ఫేస్ బుక్ తెర వెనుక…………..

    ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో  ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్…