• బ్యాంకింగ్ రంగం లో తిరుగు లేని నేత అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఆమె చైర్ పర్సన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వంటి ఇతర బ్యాంకులను వకీకృతం చేసే ప్రక్రియను చేపట్టి సమర్ధవంతంగా ప్రారంభించాలి. ఈమె ఆధ్వర్యం లోనే SBI లైఫ్ ఇన్సూరెన్స్, SBI కష్టోడియల్ సర్వీస్ వంటివి ఆరంభమయ్యాయి. చైర్మన్ గా 2014 లో నియామకం అయిప్పుడు ఒక మహిళ అంత బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించ గలరు అని సందేహం వ్యక్తం చేసారు ఎందుకో కానీ ఆమె ఒక్క సంవత్సరం లోనే తనదైన ప్రత్యేక ముద్ర వేసారు. 2016 లో ఫోర్బ్స్ లో ఆమె సక్తో వంతమైన మహిళల్లో 25వస్థానం లో ఉన్నారు. ఫారిన్ పాలసీ పత్రిక ప్రపంచ మేధావుల లిస్ట్ లో వంద మంది లో అరుందతి పేరు చేర్చారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో శక్తి వంతమైన మహిళల్లో అమెది నల్గోవ స్థానం.

    బ్యాంకింగ్ లో తిరుగు లేని నేత

    బ్యాంకింగ్ రంగం లో తిరుగు లేని నేత అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఆమె చైర్…

  • ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ బ్యాంక్ కు రాకుండానే కేవలం మొబైల్, ఇంటర్నెట్ ద్వారా అన్ని సేవలను పొందే లాగా టెక్నాలజీ నియి౦ లో క్యాష్ లెస్ బ్రాంచ్లను ఏర్పాటు చేసారమె మొబైల్ బ్యాంకింగ్ జనరల్ ఇన్సూరెన్స్లలో మెరుగైన ఫలితాలు రాబట్టి ఎస్.బి.ఐ ని లాభాల భాట పట్టించారు. కాస్తంత సమయం దొరికినా పుస్తకాలు, సంగీతంతో గడిపే అరుంధాతీ భట్టాచార్య " ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమన్మయం చేసుకోవడం లోనే మహిళ విజయం దాగుందని అంటారు.

    అత్యున్నత స్థాయిలో అరుంధాతీ భట్టాచార్య

    ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో…