• రెండు గంటల్లో 36 పుస్తకాలు

    ఐదేళ్ల ఇండో-అమెరికన్ చిన్నారి కియారా కౌర్ రెండు గంటల్లో 36 పుస్తకాలు చదివి లండన్ వరల్డ్ రికార్డ్ ఆసియా రికార్డుల్లో తన పేరును చేర్చింది. చెన్నై కి…

  • గనిలో మహిళా మేనేజర్లు

    భారతదేశపు మొట్టమొదటి మహిళా భూగర్భ మేనేజర్ గా సంధ్య రాస కట్ల మొట్టమొదటి అభివృద్ధి నిర్వాహకురాలు గా యోగేశ్వరి రాణే ఎంపికయ్యారు ప్రపంచంలో అతిపెద్ద జింక్, సిల్వర్…

  •   ఇల్లు శుభ్రం

    కొన్ని వంటింటి చిట్కాలతో వంట ఇంట్లో పని సులభం అయిపోతుంది. కిచెన్ క్యాబినెట్ పైన ముఖ్యంగా హ్యాండిల్స్ దగ్గర జిడ్డు వదలకపోతే బేకింగ్ సోడా లో కొంచెం…

  • జీవితాన్ని మార్చేసిన టైటిల్

    మిస్ హైదరాబాద్ 2018 టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది మెయిల్ సినిమాలో ప్రధాన పాత్ర దక్కింది ఒటిటి వేదిక ఆహా లో విడుదలైన ఈ సినిమా లో…

  • చేతులు శుభ్రంగా

    చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్.హాండ్ వాష్ అందుబాటులో లేకపోతే నీళ్లలో  ఉప్పు వేసి చేతులు శుభ్రం చేసుకోవచ్చు గాఢమైన వాసనలు వెంటనే…

  • వచ్చే నెలలో ఈవీ స్కూటర్లు

    ఒబెన్‌ పేరుతో మధుమిత అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్లు వచ్చేనెలలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్…

  • మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అంచేత ప్రతిరోజూ ఒక మామిడి పండు చొప్పున తింటూ వుంటే నీరసం, నిస్సత్తువ రావు. అజీర్తి చేయదు. ఎక్కువ ఇరోన్వుంటుంది కాబట్టి రక్తహీనత పోతుంది. విటమిన్ ఎ, ఇ, సేలోనియంలు గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. సీజన్ అయిపోయేదాకా రోజుకో పండు తినేస్తేనే మంచిది.

    మామిడి తో మెరిసే చర్మం

    మామిడి పండులో ఉండే మ్యాగ్నిఫెర్రస్ అనే  శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి ఎంతో స్వాంతన ఇస్తుంది. ముఖం తాజాగా కాంతివంతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. అందులోని…

  • అనుభవం తో వచ్చే పని అది

    తల్లిగా ఉండటం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు అంటోంది బాలీవుడ్ నటి నేహా ధూపియా. పిల్లల పెంపకం గురించి ఇంస్టాగ్రామ్ లైవ్ లో పిల్లల వైద్యురాలు…

  • మూగజీవాల రక్షణ లక్ష్యం

    మనలాగే నోరులేని ఎన్నో జీవులు,జంతువులు,పక్షులు అన్నింటికీ ఈ భూమి పైన సురక్షితంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నది వాటి సంరక్షణ కోసమే కన్సర్యేషన్ అండ్ రెస్క్యూ (…

  • మోనోక్రోమ్ ఫ్యాషన్స్

    పాత స్టయిల్స్ అన్న సరికొత్త రూపంతో తిరిగి రావటం ప్యాషన్ సూత్రం. ఇప్పుడు మెనో క్రోమ్ ఔట్ ఫిట్ లో తిరిగి ఫ్యాషన్ ప్రపంచం లోకి వచ్చాయి.…

  • మార్కెట్ లోకి కిలిం ప్రింట్స్

    ఈ సంవత్సరం వేసవి ఫ్యాషన్స్ గా కిలిం ప్రింట్స్ మార్కెట్లోకి వచ్చాయి ఇటు వెస్టర్న్,ఇటు ఇండియన్ రెండు రకాల దుస్తులకు కిలిం ప్రింట్స్ సరిగ్గా నప్పుతాయి వింటేజ్…

  • 50 వేల మందికి భోజనం

    గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించాక రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లకి ఆకలి తీర్చేందుకు వన్ మిలియన్ మిల్స్ కాంపెయిన్ మొదలుపెట్టాము మేం నిర్ణయించుకొన్న…

  • తైలికైన ఆహారం

    ఈ వేసవికి తైలికైన ఆహారం తీసుకొంటే ఎలాటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటో,కీరా ముక్కలు నానపెట్టిన పెసల తో సలాడ్ చేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు…

  • పీనట్ బటర్ బెస్ట్

    పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ బటర్ జామ్ తినిపిస్తూ ఉంటారు ఈ రెండింటిలోనూ పండ్లతో తయారు చేసిన జామ్ కంటే వేరు శెనగపప్పు ల తో…

  • గంటకు 54 లక్షల జీతం

    లండన్ లో నివసించే డెనిస్‌ కొయెత్స్ జీతం గంటకు 54 లక్షల లో రోజుకు 13 కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు 53 ఏళ్ల డెనిస్‌…

  • తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట నీతూ... కూరగాయల రంగులు వాడి బ్రాకెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు చేయించారు. బంగారం రంగు రాళ్ళూ ఆన్ కట్ డైమండ్స్ కలిపి అద్భుతమైన అలనాటి నగలు సృష్టించారు. శాతవాహనుల కాలం నాటి చరిత్రను దుస్తుల తీరులో ఆభరణల్లో చూపించేందుకు నెలల తరబడి రీసెర్చ్ చేశానంటారీమె. అనుష్క ఏనుగు పైకి ఎక్కినా గుర్రపు స్వారీ చేసినా కత్తి యుద్ధం లో రౌడీ రసం ఒలికించినా ఆమె కోసం సౌకర్యంగా అద్భుతంగా ఉండే దుస్తులు సృష్టించగలిగానంటారు ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. వీళ్ళందరినీ అధ్యయనం చేస్తే అమ్మాయిలకు ఎన్ని రంగాల్లో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తాయి.

    అంతులేనన్ని ప్రశంశలు

    తలైవి సినిమా విడుదలకు ముందే కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగానే అంతులేని ప్రశంసలు దక్కాయి మణికర్ణిక కు కాస్ట్యూమ్స్ ఇచ్చాక తలైవి కి కూడా పని…

  • గర్భిణీలకు బరువు సమస్య

    సాధారణంగా గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు కానీ మామూలు కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఉండవలసిన దానికన్నా అధిక బరువు పెరుగుతారని ఈ బరువు…

  • లక్షల ఏళ్ల నాటి గుహ

    తవ్వకాల్లో ఎక్కడో పురాతన వస్తువులు బయటపడ్డాయని వింటూ ఉంటారు. ఇజ్రాయిల్ లో జరిగిన ఒక గని తవ్వకంలో లక్షల ఏళ్ల నాటి గుహ బయట పడింది అది…

  • పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.

    ఏ పాలైనా ఒక్కటే

    పిల్లలు పోతపాలు తాగిన తల్లిపాలు తాగిన వాళ్ళ ఐక్యూ లెవల్స్ లో ఎలాంటి తేడా ఉండదని ఒక అధ్యయనంలో చెబుతోంది.గతంలో కొన్ని అధ్యయనాలు తల్లిపాల వల్లే పిల్లలు…

  • సేద దీర్చే వర్ణాలు

    ఇంటి అలంకరణ మారుతూ ఉంటేనే ఆ కొత్తదనం  మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది పువ్వులు మొక్కలు ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి. రోజులో ఎక్కువసార్లు చూసే ఎదురు…