ప్రజల ఆరోగ్యం ధ్యేయం

ప్రజల ఆరోగ్యం ధ్యేయం

ప్రజల ఆరోగ్యం ధ్యేయం

భారత్ బయోటెక్ సంస్థ స్థాపకురాల్లో ఒకరు సుచిత్ర ఎల్లా కోవిడ్ సమయంలో శరవేగంతో వ్యాక్సిన్ చేసి ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడింది భారత్ బయోటెక్. ప్రపంచం లో తొలిసారి ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ లను తయారు చేసింది ఈ సంస్థ. దేశ ప్రజలను వేధిస్తున్న క్షయ, కలరా కు కూడా మందులు త్వరలోనే అందించనున్నది సంస్థ. సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నారు సుచిత్ర ఎల్లా.