• మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి భారత సరిహద్దు నేపాల్ లో వేశ్య వృత్తి లో వున్న మహిళల్ని అక్రమ రవాణాకు గురవుతున్న వారిని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇరవైనాలుగేళ్ళుగా 12 వేల మంది అమ్మాయిలను కాపాడి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించిన నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 5,వ తేదీని అక్రమ రవాణా వ్యతిరేక దినం గా ప్రకటించింది.

    సేవా దిశలో అనురాధా కొయిరాలా

    మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ…

  • 2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల కుర్చీకే పరిమితం అయినా, బ్యూటీ క్వీన్ గా సామాజిక కార్యకర్త గా తనను తాను మలుచుకుని పారా ఒలంపిక్ పతకానికి ముందే ఎన్నో సహస క్రీడల్లో పతకాలు అందుకుంది దీపా మాలిక్. హిమాలయాలకు కార్ రేస్ లో పరుగులు తీసిన పరా ప్లీజిన్ దీపా.

    సడలని సమరోత్సాహం దీపామాలిక్

    2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల…

  • క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం చేసి అందరిని ఆశర్యం లో ముంచెత్తారు. ప్రస్తుతం దీపా త్రిపుర విశ్వ విద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీ.జీ చేస్తుంది. 2014లో గ్లాస్కో కన్వీనల్స్ లో రాజితం అందుకుని ఈ ఘనత సాధించిన తోలి భారతియురాలిగా రికార్డుకెక్కారు. గత ఏడాది దీప అర్జున్ అవార్డు అందుకున్నారు.

    సాహసానికి నిర్వచనం దీపా కర్మాకర్

    క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం…

  • 1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ ను వివాహం చ్సుకున్నారు. నటిగానే కాకుండా గాయని గానూ పేరు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమె ఈ పురస్కారం లభించింది.

    విలక్షణ నటి బారతి కి పురస్కారం

    1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో…

  • నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం కట్టిన అనురాధ ఒక్క హిందీలోనే 5296 పాటలు పాడారు. ఫిలిం ఫేర్ పురస్కారాలు గౌరవ డిలిట్ డిగ్రీ ని పొందారు.

    పాటకు పట్టం కట్టిన అనురాధ కు పురస్కారం

    నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ  లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం…

  • 2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా గ్రామంలో పుట్టిన సాక్షి మల్ల యుర్ధంలో అరి తేరిన తాతగారి స్ఫూర్తి తో రెజ్లర్ అయ్యారు. ఇప్పుడామె ఆ గ్రామానికే కాదు దేశానికే స్ఫూర్తి.

    అభిననదనలు సాక్షి మాలిక్

    2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా…

  • డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్. ఈ విద్య తన తో నే అంతరించిపోవడం ఇష్టం లేక యుక్త వయస్సులో వున్నా ఆడపిల్లలకు కాలకియపట్టు విద్యను నేర్పుతూన్నారామె ఈ విద్యలో ఆమెకు తిరుగే లేదు.

    కత్తి భామ్మ కు వందనం

    డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్.…

  • డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు చెపితేనే వణికి పోయే రోజుల్లో ఆ వ్యాధి పై వగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ హెచ్.ఐ.వి వాక్సిన్స్ తయారీ సంఘం సభ్యురాలిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేరు.

    ఎయిడ్స్ పై పోరాటం

    డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి  హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు…

  • భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ ప్రసవం చేయడం లోప్రసిద్ధురాలు. పాతికేళ్ళ క్రితం ప్రభుత్వ వైద్యురాలిగా పదవీ విరమణ చేసాక కూడా సొంతం గా క్లినిక్ ఏర్పాటు చేసి ఇప్పటికీ తొంభై నిండిన వయస్సులోను వైద్యం చేస్తూ కనిపిస్తారు.

    ఉచిత వైద్యానికీ గుర్తింపు

    భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ…

  • నీహారికా ,నీకు విసుగొచ్చిన ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆలా ఎన్ని సార్లు ప్రయత్నం చేసి సక్సెస్ అందుకోకపోయినా పరాజయం పొందినట్లు కాదు . ఎప్పుడైతే ఆ పరాజయానికి ఇతరుల శకునాలనీ దురదృష్టాన్ని నిందిస్తారు అప్పుడు ఓడిపోయినట్లు శకునాలు ముహుర్తాలనీ నమ్మేవాళ్ళు తమ ప్రయత్న లోపాల్ని ఎలా గుర్తిస్తారు చెప్పు. శని దశ బాగోక కష్టాలొస్తాయని ఎవరైనా అంటే నవ్వొస్తుందా ? రాదా ? మన జీవితంలో కష్టాలకు కారణం మన గమ్యం సరిగ్గా నిర్ణయించుకోకపోవటం కావచ్చు. మన ఉద్యోగం పోవటానికి కారణం మనం ఆ పని సరిగ్గా చేయకపోవటం కావచ్చు. ఏదైనా మన నిర్లక్ష్యం కావచ్చు. మనం కష్టపడకపోవటం కావచ్చు . అంతేగానీ స్వప్నాలు ప్రశ్నలు శకునాలు ముహుర్తాలు కారణం అవుతాయా చెప్పు.

    ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని తిట్టినట్లు

    నీహారికా , నీకు విసుగొచ్చిన  ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు…