-

స్ఫూర్తి ప్రదాత
బొటానికల్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన తొలి మహిళ గా జానకి చరిత్ర సృష్టించింది.కేరళలోని తలస్సేరి లో 1897 లో జన్మించిన జానికి అమ్మాళ్ అమెరికా కు…
-

సుభద్ర కు పద్మశ్రీ
మధుబని కళాకారిణి సేలంపూర్ గ్రామానికి చెందిన సుభద్రా దేవి కి పద్మశ్రీ పురస్కారం లభించింది. కాగితపు గుజ్జు మనోహరమైన ఆకృతులను సృష్టించే సుభద్ర చిత్రించిన రాధాకృష్ణులు పెయింటింగ్…
-

తాజా పువ్వులు
ఫ్లవర్ వాజ్ లో పువ్వులుంచి డ్రాయింగ్ రూమ్ లో పెడితే ఇంటికో తాజాదనం వస్తుంది. పూలు వాడిపోకుండా ఉండాలంటే పూల కొమ్మలను కాండాన్ని రెండు ఇంచులు 45…
-

దాహం తీర్చే పానీయాలు
ఈ వేసవి దాహం తీరేందుకు పుచ్చ,కర్బుజా,నారింజ, బత్తాయి రసాలు తాగాలి.అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు,సబ్జా నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటుంది.పండ్ల రసాల్లో చక్కెర వేయకుండా…
-

రిలాక్స్ నిచ్చే టీ
రోజు కరివేపాకు టీ తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం అంటున్నారు ఎక్సపర్ట్స్. గుప్పెడు కరివేపాకు నీటిలో మరిగించి వడగట్టి పటిక బెల్లం వేసుకొని తాగాలి. ఈ ఆకుల…
-

సృజనకు సోపానం
అంజలీ సూద్ విమియో సంస్థ సిఈఓ ఒకప్పుడు మామూలు వీడియో షేరింగ్ సంస్థగా ఉన్న విమియో సంస్థ ను నేడు గ్లోబల్ కంపెనీగా మార్చింది అంజలి. 2015…
-

భారతీయతే విజయం
అంతా మన మంచికే అనే భారతీయ భావనలో ఎంతో నిశ్చింత ఉంది. అది గొప్ప పాజిటివ్ లక్షణం అదే నన్ను విజయ తీరాలను నడిపించింది అంటుంది రేవతి…
-

పోషకాలు మాయం
ఖర్జూర గింజలను పొడి చేయటంతో బ్రౌన్ డేట్స్ పౌడర్ తయారు చేస్తారు. ఇది సహజ సిద్ధమైన స్వీటెనర్ అంటున్నారు నిపుణులు. కాఫీ టీ లలో వాడరు కానీ…
-

ధ్వని వల్లనే బి.పి
శబ్ద కాలుష్యం వల్లనే బి.పి పెరుగుతుందని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపైన నిరంతరాయంగా హారన్లు ఇంజన్ల మోతలు వినటం వల్ల బి.పి విపరీతంగా పెరుగుతుందట.…
-

గోల్ ఇన్ శారీ
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్జీవో తో కలిసి గోల్డ్ ఇన్ శారీ పేరుతో ఫుట్ బాల్ పోటీలను నిర్వహించింది. 8 బృందాలు పోటాపోటీగా…














