• వాళ్ళకీ అన్నీ ఇవ్వాలి.

    పిల్లలకు ఆరునెలలు వయస్సు దాటుతూనే తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. తమిళనాడులో దంపుడు బియ్యం, గోధుమ, జొన్నలు, సజ్జలు, రాగులు, సగ్గుబియ్యం, మొక్కజొన్న, కందిపప్పు, సోయా,…