సీడ్ మదర్

సీడ్ మదర్

సీడ్ మదర్

200 దేశివాళీ విత్తనాలతో విత్తన భాండాగారం ఏర్పాటు చేశారు రాహి బాయ్ సోమ్ పొపేరే మహారాష్ట్రలోని అకోలే గ్రామానికి చెందిన సోమ్ పొపేరే చదువుకోలేదు. పదేళ్ల వయసు నుంచి వ్యవసాయ పనులు చేసేది. హైబ్రిడ్ విత్తనాలు రసాయనక ఎరువులే పంటలకు అపకారం చేస్తాయని గ్రహించి సేంద్రియ వ్యవసాయం లోకి దిగి దేశవాళీ విత్తనాలు భద్రపరచడం మొదలుపెట్టారు గ్రామస్తులు ఆమెను బీజ్ మాత్ (సీడ్ మదర్) అని పిలుస్తారు.పద్మశ్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం.