సింగపూర్ లో కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ యోధురాలుగా పనిచేసిన భారతీయ సంతతికి చెందిన చెందిన నర్స్ కాలా నారాయణ స్వామికి రాష్ట్రపతి అవార్డ్ లభించింది ట్రోఫీతో పాటు ఐదు కోట్ల 38 లక్షల రూపాయలు నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ స్వామి.కరోనా యుగంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ ను ఉపయోగించినందుకు గాను ఈ సత్కారం పొందారు. ఇలాటివి అవార్డ్ లు ప్రమోషన్లు మనకోసం వస్తాయి. నర్స్ గా సేవలు చేసినందుకే ఈ అవార్డ్ నాకు దక్కింది. నర్సింగ్ వృత్తి చాలా విశేషమైంది. అంటున్నారు కాలా నారాయణ స్వామి.

Leave a comment