టేలెంట్ వుండాలే కానీ అవార్డులు వెతూకుంటు వస్తాయి.ప్రపంచ సుందరి అందాల ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లేడీ పురస్కారం అందుకుంది. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డ్ లు ఇస్తుంటారు.అలాగే 20 సంవత్సరలుగా సినిరంగానికి చేసినా సేవలకు గాను ఐశ్వర్యరాయ్ కి ఈ అవార్డ్ వచ్చింది.భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ అవార్డ్ ని అందజేసారు. చిన్న వయసులో పైలట్ అయిన అయేషా అజిజ్ కశ్మీర్ కి చేందిన తొలి మహిళా ఐ.పీ.స్ అధికారి ని రువేద సలామ్ లలో తో పాటు మరో 113 మందికి ఈ ఫస్ట్ లేడీ పురస్కారాలు అందించారు.

Leave a comment