ఫోర్బ్స్ వెల్లడించిన భారతీయ మహిళ శ్రీమంతుల జాబితాలో ఉన్నారు స్మితా కృష్ణా గోద్రెజ్.గృహోపకరణాలు, ఫర్నిచర్‌ మొదలైన వినియోగ వస్తువుల తయారీ సంస్థ గోద్రెజ్.  4.7 బిలియన్‌ డాలర్ల ఖరీదైన ఈ సంస్థలో స్మితాకు ఐదో వంతు వాటా ఉంది.70 ఏళ్ళ వయసులో ఉన్న స్మితా కృష్ణా గోద్రెజ్ వ్యాపార సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు.స్మితా నౌరోజీ గోద్రెజ్‌ సెంటర్‌ ఫర్‌ ప్లానెట్‌ రీసెర్చ్‌ రాప్టార్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్సర్వేషన్‌ ఫౌండేషన్‌కు అధిపతి కూడా ఆమె ఆస్తి విలువ 16 వేల కోట్ల రూపాయలు.

Leave a comment