వారానికి గుప్పెడు నువ్వులు తినే అలవాటు చేసుకోండి అంటున్నారు వైద్యులు.నువ్వు ల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.ప్రతిరోజు పరగడుపున టీ స్పూన్ నువ్వులు బెల్లం కలిపి తింటే ఎముకలు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.అలాగే అత్యవసరమైన బి1, బి3, బి6 విటమిన్లు శరీరానికి అందుతాయి.నువ్వుల నూనె వాడే వాళ్లలో గుండె జబ్బుల అవకాశం తక్కువే.ఎండలో ఎక్కువసేపు పని చేస్తే చర్మం పై నల్లని మచ్చలు వస్తాయి.ఇవి పోవాలంటే నువ్వులు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Leave a comment