ఈ రోజు బుధవారం కదా మగువలూ మరి పసుపు,గంధం, పన్నీరులో తడిపి ఆరబెట్టిన ఒత్తులను తెల్లవారు ఝామున మరియు సూర్యాస్తమయ సమయంలో వెలిగిస్తే మోక్షం కలుగుతుంది.

కార్తీక మాసం అంత శ్రేష్ఠమైన మాసం మరొకటి లేదు.ఉపవాసం చేయాలి,ఇంటి ముందు రంగవల్లి తీర్చి దిద్దాలి, ఉపవాసం ఉండాలి.అప్పుడు కాని మనకు శివయ్య అనుగ్రహం కలగదు.

నిత్య ప్రసాదం:  కొబ్బరి,ఆవు పాలూ, పండ్లు

            -తోలేటి వెంకట శిరీష

Leave a comment