వేసవి మొదలైందీ అంటే కమలాపండ్లు బాగా వస్తాయి. ఇవి దొరికినంత కాలం రోజుకో పండు తింటే కంటి సమస్యలు తలెత్తవని అధ్యయనాలు చెపుతున్నాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. కనుక ప్రతిరోజు ఒక ఆరెంజ్ తినండి అంటున్నారు అధ్యయన కారులు ఆరెంజ్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును పరిరక్షించి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చుస్తాయంటున్నారు.

Leave a comment